Collector Manu Choudary | ఇవాళ కుకునూరు పల్లి, కొండపాక మండల కేంద్రాల్లో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనూచౌదరి మనూచౌదరి ముఖ్యతిథిగా హాజరయ్యారు. పవర్ పా�
Collector Manu Choudary | భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు జిల్లాలో ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు ప్రతీ మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు.
Manu Choudary IAS | గురువన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఊరు చివర ఉండటంతో విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలుపడంతో స్పందించిన కలెక్టర్ మనుచౌదరి విద్యార్థులకు బస్సును కేటాయిస్తామని తెలిపిన విషయం తెలిసిందే.