భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఉమ్మడి వరంగల్ జిల్లా వరదల ప్రత్యేకాధికారి, ఎఫ్సీడీఎ కమిషనర్ కే శశాంక �
వర్షానికి జరిగిన నష్టం వివరాలను వెంటనే సమర్పించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి కలెక్టరేట్ నుంచి మంగళవారం కలెక్టర్ శశాంక ఆర్డీవోలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్�
రాష్ట్రంలో మహిళలు, యువతులు, విద్యార్థినులు, చిన్నారుల రక్షణే ప్రథమ కర్తవ్యంగా పోలీస్ శాఖ పనిచేస్తున్నదని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
కరీంనగర్ : కొవిడ్ రోగుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కరీంనగర్కు చెందిన కార్వా కుటుంబం జిల్లా కలెక్టర్ కె.శశాంక కు 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను విరాళంగా అందజేసింది. ప్రాథమిక ఆరోగ్య కేం�
కరీంనగర్ : రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను కరీంనగర్ కలెక్టర్ కె. శశాంకా ఆదేశించారు. పలు శాఖల ఉన్నతాధ�