జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఈ నెల 24లోగా పూర్తి చేయాలని కామారెడ్డి,నిజామాబాద్ జిల్లాల ప్రత్యేకాధికారి డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ జితేశ్ వీ పాటిల్,అదనప�
ప్రశాంత వాతావరణంలో పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు నోడల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కామారెడ్డి కలెక్టర్, ఎన్నికల అధికారి జితేశ్ వీ పాటిల్ అన్నారు.
జిల్లా కేంద్రం లో ఈ నెల 25వ తేదీన నిర్వహించే జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలకు సీనియర్ సిటిజన్ ఫోరం, దివ్యాంగుల సంఘం ప్రతినిధులను ఆహ్వానించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు.