కొనుగోలు కేంద్రాల్లో రైతుల వద్ద ప్రభుత్వం కొనుగోలు చేసిన మొక్కజొన్నలను వెంటనే గోదాములకు తరలించాలని, లోడింగ్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరుగవద్దని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జూ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆరునెలల తర్వాత ‘ప్రజావాణి’కి మోక్షం కలిగింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం తప్పనిసరిగా గ్రీవెన్స్ డే(ప్రజావాణి) నిర్వహించాల్సి ఉంది. కానీ గతంలో పనిచేసిన కలె�