ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్�
పాల్వంచలోని బోల్లారిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణను ప్రత్యక్షంగా పరిశీలించి, వ�
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని వైద్య సిబ్బందిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ హెచ్చరించారు. సోమవారం జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) ను కలెక్టర్ ఆకస్�
ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు అందుతున్న సదుపాయాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. మంగళవారం జూలూరుపాడు మండలంలో�
శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కల్యాణం, పట్టాభిషేకం మహోత్సవానికి సంబంధించిన విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని, విధి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేది లేదని భద్రాద్రి కలెక్టర్ అ�
జిల్లా రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించి పంటల దిగుబడులను గణనీయంగా పెంచుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు. సోమవారం రామవరం కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ సాం�
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శ్రీరామనవమి ఏర్పాట్లు చేయాలని, రెవెన్యూ, పోలీస్, దేవస్థానం, ఇతరశాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. మంగళవారం భద్రాచలం సబ్ కలెక్టర్ కా�
గురుకులాలతో పాటు ప్రభుత్వ పాఠశాల, వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, వారి ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ అంకిత్ అధికారులను హెచ్చరించారు. మంగళవారం బూర్గ
ప్రజా పాలన ప్రగతి పరిపాలన కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ కత్తి పట్టి కంపచెట్లు, చెత్తను తొలగించారు. మంగళవారం జిల్లా కేంద్రం కలెక్టరేట్లో అధికారులతో కలిసి ఆయన ఈ కార్యక్ర
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్లో నూతన కలెక్టర్ అంకిత్ తొలి రోజు ప్రజావాణి నిర్వహించారు. ఉదయం 10:30 గంటలకు అధికారులు అందరూ హాజరు కావాలని అంతకుక్రితం రోజే ప్రకటన జారీ చేశారు. అయినా 11 గంటల వరకు సైత�
నిజామాబాద్ లోక్సభ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు ఎలీస్ వజ్ ఆర్ సమక్షంలో రెండో విడుత ర్యాండమైజేషన్ ప్రక్రియను శుక్రవారం పూర్తి చేశారు. రిటర్నింగ్ అధికారి, కలెక్టర�
నగరంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్