ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ అంకిత్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న పనులను క్షేత్రస్థాయిలో కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. పను�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితా-2026ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అంకిత్ సోమవారం విడుదల చేశారు. జిల్లాలోని మొత్తం 1,127 పోలింగ్ కేంద్రాల్లో ప్రజల పరిశీలన కోసం జాబితాన�
ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. సుజాతనగర్ మండలం సింగభూపాలెం, వేపలగడ్డ గ్రామాల్లో గురువారం విస్తృతం�
వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు విస్తీర్ణం పెంచేలా చూడాలని కలెక్టర్ అంకిత్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం కలెక్టర్ అధ్య�
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. గోదావరి వరద పరిస్థితి, చేపట్టా
రానున్న 36 గంటల్లో వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. భారీ వర్షాల పరిస్థితులను దృష్టిల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మండల స్థాయిలో నిర్వహించే సాధారణ సమావేశాలలో భాగంగా మంగళవారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి జిల్లా �
బూర్గంపహాడ్ మండల పరిధిలోని టేకులచెరువు గ్రామంలో 40 కుటుంబాల లబ్దిదారులకు ఇప్పటికే నిర్మించి ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను అప్పగించాలని సీపీఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు సోమవారం కలెక్టర్ అంకిత్�
సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్కు సంబంధించిన భూ సేకరణ సర్వే పనులను ప్రత్యేక యాక్షన్ ప్లాన్తో వేగవంతంగా పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికార
ఎస్ ఐ ఆర్ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. సోమవారం ఆయన కొత్తగూడెం తాసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. బొమ్మనపల్లి పీఏసీఎస్ ఎరువుల గిడ్డంగులను తనిఖీ చేసి యూరియా నిల్వలు, పంపిణీ వివరాలను పరిశీలించార�
పప్పు ఇంత పలచగా ఉంటే విద్యార్థులు ఎలా తింటారని కలెక్టర్ అంకిత్ పాఠశాల హెచ్ఎం, భోజన నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందించే ఆహారం పూర్తి పరిశుభ్రంగా, పోషక విలువలతోపాటు ప్రభుత్వ ప్రమ�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారంతో పాటు సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడం అత్యంత ముఖ్యమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. జూలూరుపాడ