భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. బొమ్మనపల్లి పీఏసీఎస్ ఎరువుల గిడ్డంగులను తనిఖీ చేసి యూరియా నిల్వలు, పంపిణీ వివరాలను పరిశీలించార�
పప్పు ఇంత పలచగా ఉంటే విద్యార్థులు ఎలా తింటారని కలెక్టర్ అంకిత్ పాఠశాల హెచ్ఎం, భోజన నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందించే ఆహారం పూర్తి పరిశుభ్రంగా, పోషక విలువలతోపాటు ప్రభుత్వ ప్రమ�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారంతో పాటు సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడం అత్యంత ముఖ్యమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. జూలూరుపాడ
బూర్గంపహాడ్ మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం ఆకస్మికంగా పర్యటించారు. తొలుత బూర్గంపహాడ్ గురుకుల విద్యాలయాన్ని సందర్శించి కిచెన్హెడ్, స్టోర్ రూమ్, తరగతి గదులు, వసతి గృహాలను తనిఖీ చేశారు. కిచెన్ షెడ్
బూర్గంపహాడ్ మండలానికి మారుమూలన ఉన్న కృష్ణసాగర్ పంచాయతీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, అభివృద్ధి పనులు చేపట్టి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ సర్పంచ్ తాటి వాణి, ఉప సర్పంచ్ భూక్యా మ
సమస్యల పరిష్కారం కోసం నిర్వహించబోయే గ్రామ, వార్డుసభల విజయవంతానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో నిర్వహించనున్న గ్రామ, వార్డుసభల ఏ
మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేయాలని, కొనుగోలు చేసిన దిగుబడిని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలని, లోడింగ్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకూడదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధి
అకాల వర్షాల పట్ల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. బుధవారం చుంచుపల్లి మండలం పెనగడప ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ స
మొక్కజొన్న అన్లోడింగ్ ప్రక్రియ ఆలస్యం కాకుండా రాత్రివేళల్లో కూడా పనులు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. లక్ష్మీదేవిపల్లి మండ�
వివిధ మండలాల నుండి ట్రాక్టర్లు, లారీల్లో వచ్చిన మొక్కజొన్న అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. లక్ష్మీదేవిపల్లి మండ
ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు అధికారులు, సిబ్బంది, యువత, విద్యార్థులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో ముందస్తు అప్రమత్తత, శాఖల మధ్య సమన్వయంతో ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించవచ్చ�
ఇల్లెందు వ్యవసాయ శాఖలో ఉన్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రం, ఇల్లెందు మండలంలో రేపల్లెవాడ కొనుగోలు కేంద్రాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద సర�
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలు సోమవారం భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ అంకిత్ జూలూరుపాడు �
స్థానిక జిల్లా కేంద్రంలోని రామవరంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో జిల్లా సంక్షేమ అధికారిణి జె.స్వర్ణలత లేనినా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి "బాల భరోస" కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి