పంచాయతీరాజ్శాఖలో పదోన్నతుల వ్యవహారం ఇప్పటికే వివాదాస్పదంగా మారగా, కొత్తగా వసూళ్ల దందా వెలుగులోకి వచ్చింది. అనర్హులు, కేసులున్న వారికి పదోన్నతులు కట్టబెట్టిన వ్యవహారం మరువకముందే వసూళ్ల పర్వం బహిర్గత�
Double Bed Rooms | పేద ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలి అన్న ఉద్దేశంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించి, పంపిణీ చేసిన డబుల్ బెడ్రూం ఇండ్లు కొందరికి కాసుల వర్షం కురిపిస్తుంది.