రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వృద్ధాప్య పింఛన్ల లైవ్ సర్టిఫికేషన్ (లైవ్ అథెంటికేషన్)లోనూ కరీంనగర్ నగరపాలక సిబ్బంది వసూళ్లకు దిగుతున్నట్టు తెలుస్తున్నది. చేతివాటం ప్రదర్శిస్తూ ఒక్కొక్కరి నుంచి రూ.200 �
పంచాయతీరాజ్శాఖలో పదోన్నతుల వ్యవహారం ఇప్పటికే వివాదాస్పదంగా మారగా, కొత్తగా వసూళ్ల దందా వెలుగులోకి వచ్చింది. అనర్హులు, కేసులున్న వారికి పదోన్నతులు కట్టబెట్టిన వ్యవహారం మరువకముందే వసూళ్ల పర్వం బహిర్గత�
Double Bed Rooms | పేద ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలి అన్న ఉద్దేశంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించి, పంపిణీ చేసిన డబుల్ బెడ్రూం ఇండ్లు కొందరికి కాసుల వర్షం కురిపిస్తుంది.