బీజేపీ పాలనలో దేశ వ్యవసాయరంగం కుదేలవుతున్నది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో వృద్ధిరేటు నానాటికీ దారుణంగా దిగజారుతుండటమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 6.2 శాతంగా ఉన్న ఈ వృద్ధిరేటు 2022-23లో 3.3 శాతా�
వ్యక్తి మృతి | పెంట్ హౌస్ను కూల్చే క్రమంలో అదుపుతప్పి పైనుంచి పడి వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్ నగర్లో ఇవాళ ఘటన జరిగింది.