‘న్యాయం లభించటంలో జాప్యం.. న్యాయం దక్కకపోవటంతో సమానం’ అనేది ప్రసిద్ధ నానుడి. దీనినే మరొక విధంగా కూడా తీసుకోవచ్చు. దక్కిన న్యాయం అర్థం కాకపోతే కూడా న్యాయం లభించనట్లే. మన దేశంలో ప్రజాస్వామ్యానికి మూలస్తంభ�
న్యాయమూర్తుల నియామకం విషయంలో సుప్రీంకోర్టుతో కొనసాగుతున్న వివాదంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు కనిపిస్తున్నది. కోర్టు నిర్దేశించిన గడువులోగా కొలీజియం సిఫారసులకు ఆమోదం తెలుపడానికి అన్ని చర్�
సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాలకోసం ఏర్పాటైన కొలీజియం వ్యవస్థలో పారదర్శకత, హేతుబద్ధత, సామాజిక వైవిధ్యం లోపించిందని, దీనిని మెరుగుపర్చాలని విభిన్న వర్గాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని కేంద్ర సర్కా�