తెలంగాణలో షిండే మాడల్ రాజకీయాలు చేద్దామంటూ బీజేపీ సన్నిహితులు కొందరు తనతో ప్రతిపాదించారని, దాన్ని తాను నిర్ద్వంద్వంగా తిరస్కరించానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. సొంతబలంపైనే తాము నాయకులు
తనను పెండ్లి చేసుకునేందుకు ఇష్టపడడం లేదనే కోపంతో ఆమె కొడుకును కిడ్నాప్ చేశాడో యువకుడు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతీనగర్లోని బబ్బుగూడకు చెందిన యువతి (24) ఈవెంట్ మేనేజర్గా పనిచే�