ప్రాణాలకు తెగించి 650 మీటర్ల లోతున భూమి పొరల్లోకి వెళ్లి బొగ్గును వెలికితీస్తూ దేశానికి వెలుగులు అందిస్తున్న బొగ్గుగని కార్మికుల బతుకులకు కేంద్రం భరోసా కరువయింది. సంపాదించిందంతా ఆదాయపు పన్ను కట్టడానిక�
ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక పక్షపాతి అని, ఇప్పటికే ఎన్నో ప్రయోజనాలను సింగరేణి కార్మికులకు చేకూర్చారని, ఇక ముందు కూడా చేస్తారని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలు, ఎమ్మె ల్సీ కవిత చెప్పార�