Hardeep Singh Puri | క్లీన్ ఎనర్జీ కింద భారత్లో 2030 నాటికి సీఎన్జీ స్టేషన్ల సంఖ్యను రెట్టింపు చేస్తామని.. దాంతో మొత్తం 18వేలకు చేరుతాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు. సోషల్ మీడియా పోస్ట్లో వన్ నేషన
మెయిల్ అనుబంధ సంస్థయైన మేఘా గ్యాస్ తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని కీసర వద్ద సంస్థ ఏర్పాటు చేసిన 100వ సీఎన్జీ స్టేషన్ను బుధవారం కంపెనీ సీఈవో వెంకటేశ్ ప్రా