సీఎం కేసీఆర్ తెలంగాణలో తిరుగులేని పారిశ్రామిక సమాజాన్ని నిర్మించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ఎంతోమంది ఎస్సీ, ఎస్టీలు �
ఎస్టీ ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను చూస్తుంటే గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. వారి ఆత్మవిశ్వాసం, ధైర్యం చూస్తే అబ్బురమనిపిస్తున్నదని చెప్పారు. ఎస్టీ ఆంత్రప్రెన్యూర్స్కి ఎంత సాయం చేయడ�
ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకొనే గిరిజన ఉన్నత విద్యావంతులకు ముఖ్యమంత్రి గిరిజన ఆంత్రప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ (సీఎంఎస్టీఈఐ) పథకం వరంగా మారింది.