సీఎంఆర్ వైద్య కళాశాలలో ఓ అరుదైన శస్త్ర చికి త్స నిర్వహించిన వైద్యులు ఓ 70 ఏండ్ల వృద్ధురాలికి ప్రాణదానం చేశారు. దాదాపు రూ.8 లక్షల విలువైన శస్త్ర చికిత్సను ఉచితంగా అందజేశారు.
బీఆర్ఎస్ హయాంలో పేద విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖామంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలో చామకూర గోపాల్ ఏర్పా