డెహ్రాడూన్ : చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్ ఒకటి. ఆ జ్యోతిర్లింగ క్షేత్రం ముందు ఇవాళ ఓ పూజారి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆచార్య సంతోష్ త్రివేది శీర్షాసనం ద్వారా తన నిరసన తెలిపారు. ఉత్తరాఖండ్ �
తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయం.. భక్తులకు నో ఎంట్రీ | ఉత్తర భారతంలోని ప్రముఖ శైవక్షేత్రమైన కేదార్నాథ్ ఆలయం తలుపులు సోమవారం ఉదయం తెరుచుకున్నాయి. గతేడాది నవంబర్ 16న ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 18 ఏండ్ల వయసు పైబడిన వారిఇక టీకాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ప్రచారాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ సోమవారం ప్రారంభించారు
25 మందే అనుమతి | రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ ఉత్తరాఖండ్ సీఎం తిరత్ సింగ్ రావత్ ఉన్నతాధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వివాహా వేడుకకు హాజరయ్యేందుకు గతంలో 100 మందికి వరకు అనుమతి
ఉచిత వ్యాక్సిన్ | రాష్ట్రంలో 18 ఏండ్లు నిండిన వారందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తిరత్ సింగ్ రావత్ శుక్రవారం ప్రకటించారు.
డెహ్రాడూన్: ఇటీవల మహిళలు చిరిగిన జీన్స్ ధరించడంపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్, మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఆదివారం ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన భారత�