కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి సీఎంగా ఐదోసారి ఎన్ రంగస్వామి ప్రమాణస్వీకారం చేశారు. లోక్భవన్లో లెఫ్టినెంట్ గవర్నర్ కే కైలాసనాథన్ ఆయనతోపాటు నూతన మంత్రులలో పదవీ ప్రమాణం చేయించారు.
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. సీఎం రంగస్వామి నేతృత్వంలో రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాలతో మరోసారి అధికారం చేపట్టాలని ఏఐఎన్ఆర్సీ బీజేపీ కూటమి ఆశి
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించాలంటూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. ఈ తీర్మానాన్ని ప్రతిపక్ష డీఎంకే సభ్యులు ప్రవేశపెట్టారు. పుదుచ్చేరికి ర�