అన్నపూర్ణ భోజన కేంద్రాలు పేదల పాలిట అక్షయపాత్రగా మారాయి. ఆకలితో ఏ ఒక్కరూ అలమటించకూడదనే ముఖ్యమంత్రి సంకల్పంతో 2014 నుంచి ఐదు రూపాయలకే భోజనం విజయవంతంగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 10.88 కోట్ల మందికిపైగా భోజనం అ
కార్పొరేట్ హాస్పిటల్స్తో నిమ్స్ దవాఖాన పోటీ పడుతున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. కరోనా, అవయవాల మార్పిడి.. ఇలా ఏ రంగం తీసుకొన్నా నిమ్స్ దూసుకుపోతున్నదని చెప్పారు.
ప్రజలకు దృష్టి సమస్యలను పూర్తిగా దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. శిబిరాలకు ప్రజలు ఉత్సాహంగా తరలివస్తున్నారు. వైద్యులు కంటి పరీక�