Badrinath Temple | చార్ధామ్ యాత్రలో కీలకమైన బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటలకు రవి పుష్య లగ్నంలో ద్వారాలను తెరిచారు. ద్వారా తెరిచిన వెంటనే జై బద్రీ విశాల్ నినాదాలతో బద్రీనాథ్ ప్రతిధ్వ
Joshimath Cracks ఉత్తరాఖండ్లోని జ్యోషీమఠ్లో ఉన్న ఇండ్లకు పగళ్లు వస్తున్నాయి. చాలా వరకు ఇండ్లు భూమిలోకి కుంచించుకుపోతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో జ్యోత
బీజేపీ పాలిత ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రిక్రూట్మెంట్ స్కామ్ బయటపడింది. సబ్ఆర్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ కమిషన్ నియామకాల్లో భారీగా అవకతవకలు వెలుగుచూశాయి. దీంతో అవకతవకలు జరిగినట్టు గుర్తించిన అన్�
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ హవా కొనసాగిస్తున్నది. 70 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో 48 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో కొనసాగుతున్నది. ప్రతిపక్ష కాంగ్రెస్ 18 సాన్�