సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 29: ముఖ్యమంత్రి దళిత సాధికారత పథకంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ పథకం ద్వారా ఎస్సీలు ఆర్థికంగా అభివృద్ధి సాధించడంతోపాట�
హైదరాబాద్/ ఖైరతాబాద్/ కవాడిగూడ, జూన్ 29 (నమస్తే తెలంగాణ): దళితుల జీవితాల్లో శాశ్వత వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆలయాలు కడతామని ఎస్సీ కార్పొ�
హైదరాబాద్ : ఎస్సీల అభివృద్ధి గురించి ఇంతగా తపించే సీఎం కేసీఆర్కు భగవంతుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. సీఎం దళిత్ ఎంపవర్మె
అఖిలపక్ష సమావేశం| సీఎం దళిత సాధికారతపై నేడు అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఉదయం 11.30 గంటలకు ప్రగతిభవన్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని దళితుల అభివృద్ధికోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా �
ఎస్సీల అభివృద్ధికి ఆత్మీయ పథకాలు, ఆదర్శవిధానాలు ఏడేండ్లలో రూ.55 వేల కోట్లకుపైగా వెచ్చించిన ప్రభుత్వం లక్షల మంది దళిత యువకులకు ఉపాధి, ఉద్యోగాలు ఎస్సీ గురుకులాలు వందశాతం పెంపు.. నాణ్యమైన విద్య దేశానికే ఆదర్