మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లోని ఠాగూర్ స్టేడియంలో సీఎం కప్ పోటీలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ జిల్లాస్థాయి పోటీల నిర్వహణకు స్టేడియాన్ని రూ.8.30 లక్షలతో ముస్తాబు చేశారు. ప్రభుత్వ నిధులతోపా
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సీఎం కప్-2023 మండల స్థాయి పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఈ నెల 15నుంచి 17వరకు మండల స్థాయిలో వివిధ రకాల క్రీడాపోటీలు నిర్వహించారు.