గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని షాబాద్ పీఆర్ఆర్ స్టేడియంలో, చేవెళ
తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి క్రీడల సందడి ప్రారంభం కానుంది. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం, వారిలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు చీఫ్ మినిస్టర్స్ (సీఎం కప్ -2023) క్�