పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ ప్రత్యర్ధులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూపీ, బిహార్కు చెందిన నేతలను పంజాబ్లోకి రానీయకండని ఆయన వ్యాఖ్యానించారు.
పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తనకు సోదరుడి వంటి వాడని, ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీకి కీలకమని సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ అన్నారు.
Balwinder Singh Laddi | రాజకీయ నాయకులు.. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. అంగీలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చేస్తుంటారు. ఎన్నికల సమయంలో ఇక చెప్పాల్సిన పనిలేదు. ఈ రోజు ఒక పార్టీ కండువాతో కనిపిస్తే.. మరో రోజు ఇంకో పార్ట�