Rajasthan : రాజస్థాన్లోని జైపూర్లో పోలీసుల అత్యుత్సాహంతో యువతికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. ఈ ఘటన ఈ నెల 19న జైపూర్లోని జగత్పుర ఏరియాలో జరిగింది. ఈ ఘటనపై బాధితులు రాంనగరియా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశా�
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని సహ విద్యార్థి శుక్రవారం కత్తితో దారుణంగా పొడిచాడు.
‘తప్పులెన్నువారు..’ అంటూ వేమన చెప్పినట్టే ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి. తాము మొన్నటివరకూ పాలన చేసిన రాజస్థాన్లో విద్యుత్తు సంస్థలను అప్పులపాల్జేసి అక్కడ చీకట్లను మిగిల్చిన హస్తంపార్టీ.. తెలంగాణలో
ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో కొత్త ముఖ్యమంత్రుల ఎంపిక విషయంలో ఎవరూ ఊహించని విధంగా సంచలన నిర్ణయం తీసుకొన్న బీజేపీ.. రాజస్థాన్లోనూ అదే పంథా కొనసాగించింది. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బ్రాహ్మణ వర్గాన