ఎటువంటి సైబర్ దాడి లేదు.. ఎక్కడా వైరస్ కనబడలేదు.. ముందుగా ఎలాంటి హెచ్చరికా లేదు. కానీ, ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవలను వాడుతున్న కార్పొరేట్ సంస్థల కంప్యూటర్లన్నీ అకస్మాత్తుగా ఆగిపోయాయి.
భారత్లో క్లౌడ్ సర్వీసులకు డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారీ పెట్టుబడులు చేయనున్నట్టు అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) ప్రకటించింది. 2030కల్లా 12.7 బిలియన్ డాలర్లు (రూ.1,05,60