పచ్చని వనంపై గొడ్డలి వేటు పడింది. పట్టణ ప్రజలకు ఆహ్లాదం పంచే లక్ష్యంతో తీరొక్క మొక్కలు, ఆకట్టుకునే చెట్లతో గత బీఆర్ఎస్ సర్కారు నర్సంపేటలోని శాంతినగర్లో పట్టణ ప్రకృతి వనం ఏర్పాటుచేస్తే నేడు కాంగ్రెస�
ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో గుణాత్మకమైన విద్య అందడం అటుంచి కనీసం పరిశుభ్రమైన వాతావరణం కూడా లేని దుస్థితి నెలకొన్నది. పేద విద్యార్థులకు మెరుగైన విద్య, నాణ్యమైన పౌష్టికాహారం అందించాల్సిన ఆశ్రమ పాఠశాలలు అధ