కృష్ణా జలాలకు సంబంధించి బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ప్రకటించిన అవార్డుపై అమల్లో ఉన్న స్టేను తొలగించాలని కర్ణాటక సర్కార్ చేసిన వాదనలను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
మోదీ-షా పాలన నుంచి ఎన్నికల ప్రజాస్వామ్యానికి తీవ్రమైన ముప్పు పొంచి ఉందని విపక్ష ఇండియా కూటమి శుక్రవారం పేర్కొంది. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)ను నిలిపివేయాలని, మళ్లీ బ్యాలట్ పేపర్లకు తిరిగి వ�
వివాదాస్పద కాక్రోచ్ జనతా పార్టీ ఆన్లైన్ ఉద్యమానికి సంబంధించిన పిటిషన్ల విచారణకు తక్షణ ఆవశ్యకత లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. వాటిని అత్యవసరంగా విచారణకు స్వీకరించడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరా�