కేసుల పరిషారంలో రాష్ట్ర తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్పాల్ ముందున్నారని ఫుల్ హైకోర్టు కొనియాడింది. ఇటీవల కోల్కతా హైకోర్టుకు బదిలీ అ యిన ఆయనకు బుధవారం ఘనంగా వీడ్కోలు పలికింది.
తెలంగాణ హైకోర్టు తాతాలిక ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ సుజయ్పాల్ సహా దేశంలోని 11 రాష్ర్టాల హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా పనిచేస్తున్న 21 మందిని బదిలీచేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకున్నది.
రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత ప్రతిపౌరుడిపై ఉన్నదని హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్పాల్ స్పష్టం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేదర్ 134వ జయంతి సందర్భంగా సోమవారం హైకోర్టు ఆవరణలో రాష్ట్ర బార్ కౌ