Nagaland | సామాన్య పౌరుల మరణానికి కారణమయ్యారని ఆరోపిస్తూ 30 మంది సైనికులపై నాగాలాండ్ పోలీసులు చార్జ్షీట్ దాఖలు చేశారు. గతేడాది డిసెంబర్ 4న మోన్ జిల్లాలోని ఒటింగ్-టురు ప్రాంతంలో 21 పారా స్పెషల్ ఫోర్స్ పోల�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో మరో పౌరుడ్ని ఉగ్రవాదులు కాల్చి చంపారు. శ్రీనగర్లోని బోహ్రీ కడల్ ప్రాంతంలో సోమవారం ఈ ఘటన జరిగింది. షాపులో పని చేసే ఒక వ్యక్తిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్ర బుల్లెట్ గాయ�
న్యూఢిల్లీ: తాను జమ్ముకశ్మీర్ గవర్నర్గా ఉన్నప్పుడు ఉగ్రవాదులు శ్రీనగర్లోకి ప్రవేశించలేదని, ప్రస్తుతం అక్కడ పరిస్థితి మరోలా ఉన్నదని ప్రస్తుత మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తెలిపారు. ఉగ్రవాదులు �
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో అమాయక పౌరులను ఉగ్రవాదులు చంపడంపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ఆదివారం స్పందించారు. ఇది దురదృష్టకరమని ఆయన అన్నారు. కశ్మీరీ ప్రజల పరువు తీసే కుట్ర అని ఆరోపించారు. శని
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో 700 మందికిపైగా వ్యక్తులను భద్రతా దళాలు నిర్బంధించాయి. ఉగ్రవాదులు పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపిన ఘటనల్లో గత ఆరు రోజుల్లో కశ్మీర్ పండిట్లు, సిక్కు, ముస్లిం మతానికి చ�