మున్సిపల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాల తుది ఫలితాలను టీజీపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) సివిల్ ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను వెబ్సైట్లో పొందుపరిచింది.
సివిల్స్ ఫలితాల్లో మనోళ్లు సత్తాచాటారు. ఉమ్మడి జిల్లా నుంచి ఐదురుగు ప్రతిభ చాటి మెరుగైన ర్యాంకులు సాధించారు. జనగామకు చెందిన కౌశిక్ మొదటి ప్రయత్నంతోనే 82వ ర్యాంకు సాధించగా, మరికొందరు మెరుగైన ర్యాంకులతో
సివిల్స్ ఫలితాల్లో మనోళ్లు సత్తా చాటారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గుంటూరుపల్లికి చెందిన శాఖమూరి సాయిఆశ్రిత్ ఆలిండియా 40వ, తెలంగాణలో 1వ ర్యాంకు సాధించాడు.