ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ సెల్లార్లో వరద నీటిలో మునిగి ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మృతిచెందిన కేసును ఢిల్లీ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఈ కేసులో నీటి ప్రవాహం ఉద్ధృతికి కారణమయ్య�
వరద కారణంగా ఢిల్లీలోని రావుస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి నీరు చేరి ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన నేపథ్యంలో రాజధాని ఢిల్లీలోని కోచింగ్ సెంటర్�
పోటీ పరీక్షల్లో తుది అంకమైన ఇంటర్వ్యూ దశ దాటాలంటే అభ్యర్థుల్లో ఏదో తెలియని భయం ఉంటుంది. ఇక దేశంలోనే అత్యున్నత పరీక్షల్లో ఒక్కటైన సివిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.