బెంగాల్లోని హౌరాలో ఓ ల్యాబ్ టెక్నీషియన్ అత్యంత నీచానికి తెగబడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 13 ఏళ్ల బాలిక ఓ దవాఖానలో నిమోనియాకు చికిత్స పొందుతున్నది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జనరల్ దవాఖాన వేదికగా సర్కారీ వైద్యశాలల ప్రతిష్ట దిగజార్చే కుట్రలు తెర లేచాయి. అత్యాధునిక చికిత్సలు అందిస్తున్న ప్రభుత్వ దవాఖానలను ప్రజలకు దూరం చేసే ప్రయత్నాలు జరుగుతు�
అరుదైనఆపరేషన్లకు వేములవాడ ఏరియా దవాఖాన కేంద్రంగా మారింది. ప్రభుత్వ ప్రోత్సాహం, కల్పించిన వసతులతో మోకాలు కీలు మార్పిడి లాంటి అత్యంత ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ రోగులకు సాంత్వన కలిగిస్తున్నది.
రూ.2 వేలకే సీటీ స్కాన్ సేవలుకరోనాపై సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి వరంగల్, మే 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా చికిత్సకు అధిక ఫీజులు వసూలు చేసే హాస్పిటల్స్పై కఠిన చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్ శాఖ మంత
స్వల్ప లక్షణాలు ఉంటే సీటీస్కాన్ వద్దుశరీరంపై రేడియేషన్ దుష్ర్పభావంక్యాన్సర్ సోకే ముప్పు: రణ్దీప్ గులేరియా న్యూఢిల్లీ, మే 3: కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నా కూడా చాలా మంది సీటీ స్కాన్ చేయించుకోవడం ప