విశ్వనగర అభివృద్ధిలో కీలక పాత్రను పోషించే హెచ్ఎండీఏలో అరకొర సిబ్బందితో నెట్టుకొస్తోంది. ఏడు జిల్లాల పరిధిలో విస్తరించిన శాఖను బలోపేతం చేస్తామంటూ కాంగ్రెస్ చెప్పిన మాటలన్నీ నీట మూటలుగానే మారుతున్నా
రీంనగర్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో నిధులు తీసుకువచ్చేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ హామీ ఇచ్చారు.