సీసీఎస్ వద్ద గురువారం హైడ్రామా నెలకొన్నది. ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చిన కొద్దిసేపటికే సిటీ సైబర్క్రైమ్ పోలీసులు కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ను అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది.
జాతీయ స్థాయిలో సైబర్ క్రైమ్ కేసుల దర్యాప్తులో హైదరాబాద్ పోలీసులు శభాష్ అనిపించుకున్నారు. మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ సర్వర్ హ్యాకింగ్ ఘటనపై కేసు దర్యాప్తు అధికారి జాతీయ స్థాయిలో 3వ బహుమతిని అంద�