కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద శనివారం సాయంత్రం నిరుద్యోగులు మెరుపు ధర్నా చేపట్టారు.
చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయం ప్రైవేట్ సంస్థలకు అడ్డాగా మారుతున్నదని నిరుద్యోగ విద్యార్థులు మండిపడుతున్నారు. సభలు, సమావేశాలు నిర్వహించరాదని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారని, ప్రైవేట్ వ్యక్