CITU | కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కార్మికులకు అన్యాయం చేసిందని, కార్మికులకు కనీస వేతనం రూ.28,000 అమలు చేయడం లేదని సీఐటీయూ మెదక్ జిల్లా కార్యదర్శి ఏ మల్లేశం మండిపడ్డారు.
CITU | సీఐటీయూ అనునిత్యం కార్మికుల హక్కుల కోసం సమరశీల పోరాటాలు నిర్వహిస్తూ దేశంలోని అగ్రగామి కార్మిక సంఘంగా నిలుస్తుందని సీఐటీయూ సిద్దిపేట జిల్లా కోశాధికారి జి భాస్కర్ అన్నారు.
CITU | నిరంతరం కార్మికుల పక్షాన పోరాటాలు నిర్వహిస్తున్న సంఘం సీఐటీయూ అన్నారు. తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు మెదక్ జిల్లాలో తొలిసారిగా నిర్వహిస్తున్నామని తెలిపారు.