లాక్డౌన్తో ఇక థియేటర్లకు జనాలు రావడం కష్టమే అనుకుంటున్న సమయంలో.. సినిమాల భవితవ్యం విషయంలో ఉన్న డైలామాకు చెక్ పెట్టడంలో తెలుగు సినీ పరిశ్రమ (Tollywood) సక్సెస్ అయిందనే చెప్పాలి. అయితే పెద్ద ఇండస్ట్రీగా పేరు�
తాజాగా ఓ క్రేజీ అప్ డేట్ అందించి తన ఫాలోవర్లు, అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది పూజాహెగ్డే. ఈ బ్యూటీ ప్రస్తుతం కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ (Dharma Productions & Cornerstone), కార్నర్ స్టోన్స్ లో జాయిన్ అయింది.