ఉచితంగానే ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలంటూ.. బీఆర్ఎస్ శ్రేణులు అల్వాల్ సర్కిల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అక్కడికి వచ్చిన అల్వాల్ సర్కిల్ డీసీ శ్రీనివాస్ రెడ్డి ధర్నా చేస్తున్న ఎమ్మెల్యే మర
బల్దియాలో ఆస్తిపన్నుపై ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి ఆదివారం 30 సర్కిల్ కార్యాలయాల్లో ‘ ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ వేదికలను నిర్వహించనున్నట్లు అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.