‘సినిమా బండి’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పరదా’. అనుపమా పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత ఇందులో ముఖ్యపాత్రధారులు.
వికాస్ వశిష్ట (‘సినిమాబండి’ ఫేమ్), బిందుమాధవి జంటగా సరస్వతి క్రియేషన్స్ సంస్థ రూపొందిస్తున్న తాజా చిత్రం ఆదివారం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. శ్రీచైతు దర్శకురాలు. ముహూర్తపు సన్నివేశానికి గాయ
మంచి కథను ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని మరో సారి అర్ధమైంది. గ్రామస్థులు ఖరీదైన కెమెరాతో సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఎమోషనల్గా తెరకెక్కించారు. అమాయకత్వంతో పాటు హాస్యంతో ప్రేక్షక�