రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన మండలకేంద్రంలో జరిగింది. సీఐ తుమ్మ గోపి కథనం ప్రకారం.. హసన్పర్తికి చెందిన కోటం శివశంకర్(30), హనుమకొండ రాంనగర్కు చెందిన చిట్యాల సంపత్ బుధవారం తెల్లవారుజామున 3 గంటలక
అంత్యక్రియలకు వెళ్లి వస్తూ ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన మండలంలోని బావుపేట వద్ద మంగళవారం చోటుచేసుకుంది. సీఐ తుమ్మ గోపి తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మసాగర్కు చెందిన బీఆర్ఎస్ పార్టీ గ