రెండు వాహనాల్లో ఒడిశా నుం చి మహారాష్ట్రకు తరలిస్తున్న 260 కిలోల ఎండు గంజాయిని మంగళవారం రాత్రి పట్టుకున్నట్లు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ సీఐ సుమన్ కుమార్ తెలిపారు. బుధవారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి
కొండాపూర్ (Kondapur) సీఐగా సుమన్ కుమార్, ఎస్ఐగా సోమేశ్వరీ బాధ్యతలు స్వీకరించారు. కొండాపూర్ సీఐగా విధులు నిర్వహించిన వెంకటేశం సదాశివపేట సీఐగా బదిలిపై వెళ్లారు. అలాగే ఇప్పటి వరకు కొండాపూర్లో ఎస్ఐగా పనిచ�
తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఈ నెల15వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు ఉమ్మడి మెదక్ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ నర్సింహ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.