ఇందిరమ్మ ఇండ్ల పేరుతో పర్మిషన్ తీసుకుని చాటు ప్రదేశాల్లో డంప్ చేసి లారీల్లో ఆక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న ఇసుక మాఫియాపై ఉక్కు పాదం మోపనున్నట్లు యాదగిరిగుట్ట రూరల్ సీఐ ఎం.శంకర్ హెచ్చరించారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాటాపురం అంగన్వాడీ సెంటర్-3లో టీచర్గా పనిచేస్తున్న రడం సుజాత(48) హత్యకు గురైంది. ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లికి చెందిన సుజాత కాట
ఇద్దరూ యువకులు.. విధి నిర్వహణలో అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతూ ఒకరు, స్నేహితుడి జీవనాధారమైన మూగజీవాలను వెతుక్కుంటూ వెళ్లి మరొకరు వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చుకు తగిలి బలయ్యారు.