గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మండలంలోని మచ్చాపురం శివారు నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారిపై ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సీఐ పవన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..
చిలుకూరు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామి వారి కల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ మల్లేశ్, ఎంపీపీ నక్షత్రం, చిలుకూరు సర్పంచ్ స�