న్యాయం చేయాలని భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్కు వెళ్తే పోలీసులే తనపై దాడి చేశారని వరంగల్లోని ప్రైవే ట్ దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితుడు శంకర్ శనివారం విలేకరులతో వాపోయ�
‘గతేడాది అక్టోబర్లో నాకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇంటికి పట్టా ఇవ్వమంటే కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే ఇవ్వడం లేదు సార్. నీ కాళ్లు పట్టుకుంట నా ఇంటికి పట్టా ఇప్పించండి’ అంటూ లబ్ధిదారు తాటిక�