మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో కనిపించకుండాపోయిన బాలుడి ఆచూకీ ఇంకా లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మీర్పేట దాసరి నారాయణ రావు కాలనీలో నివాసము�
విడాకుల నోటీసులు ఇప్పించిందన్న అక్కసుతో భార్యను రోకలిబండతో మోది హత్య చేశాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన ఆదివారం రాత్రి ఖమ్మం నగరంలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పినపాకకు చెంద�
నల్లగొండ జిల్లా మీదుగా హైదరాబాద్కు గంజాయిని రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీస్ అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద 284 కిలోల గంజాయి, మూడు సెల్ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు.