సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలోని కొత్త చెరువు తండాకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త విస్లావత్ హరిసింగ్(50) హత్య కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు పంపించినట్లు కంగ్టి సీఐ చంద్రశేఖర్ర�
జిల్లా కేంద్రంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సీహెచ్ వీఆర్ఆర్ వరప్రసాద్ బుధవారం ప్రారంభించారు.
అనుకోకుండా వచ్చిన గర్భాన్ని తొలగించుకోవాలనుకున్న వివాహిత. పసిగుడ్డును బేరానికి పెట్టిన వైద్యులు. సంతానం లేని దంపతుల నుంచి సొమ్ము చేసుకోవాలనుకున్న మధ్యవర్తులు.. వెరసి నవజాత శిశువును వి క్రయించిన కేసులో
ఓ బాలికతో పట్టణంలో వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురు నిర్వాహకులను అరెస్టు చేసినట్లు టౌన్ సీఐ చంద్రశేఖర్రెడ్డి శుక్రవారం తెలిపారు. కామారెడ్డి పట్టణంలో తల్లిదండ్రులు లేని ఓ బాలికను ఆమె చిన్నమ్మ వద్ద నుం�
నేరాల నియంత్రణకే గ్రామాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించామని రామాయంపేట సీఐ చంద్రశేఖర్రెడ్డి అన్నా రు. మంగళవారం మండలంలోని చల్మెడ గ్రామంలో సీఐ ఆధ్వర్యంలో 45 మంది పోలీస్ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ తనిఖీ �