అది గలీలియా సముద్ర తీరం. ఆ ఇసుక రేణువులపై ప్రభువు నడచి వస్తున్నాడు. జాలరులు చేపల వేట కోసం సన్నాహాలు చేస్తున్నారు. తెగిన వలలు గట్టిగా ముడి వేసుకొంటున్న వారిలో ఓ పెద్దాయన ఉన్నాడు. పేరు సీమోను. ఆయనకే మరో పేరు �
అన్ని విషయాల్లో ప్రభువులా ప్రవర్తించిన శిష్యరికం గాని, అపోస్తులిజం గానీ చివరికి ప్రభువు లాంటి మరణాన్నే అభిలషించింది. ప్రభువు వాక్కు ప్రకటించడానికి దశ దిశలా వెళ్లిన శిష్యులు గానీ, అపోస్తులు గానీ, ఎక్కడె�
పేతురు ప్రభువుకు మొదటి శిష్యుడు. అందరిలో పెద్దవాడు కూడా. జాలరిగా సముద్ర తీరంలో, తెగిపోయిన వలలు గట్టిగా ముడి వేసుకొంటూ ప్రభువుకు కనిపిస్తే, ‘మీరు చేపల్ని కాదు పట్టేది, మనుషుల్ని పట్టేట్టు చేస్తా రండి’ అంట�
MLA Yennam | ‘ ప్రేమించు, క్షమించు, క్రిస్టియన్ ను అనుసరించు’ అనే మూడు ప్రధాన సూత్రాలతో జరుపుకునే పర్వదినం ఈస్టర్ పండుగని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.