ఢిల్లీలోని శ్రద్ధా వాకర్ హత్య తరహాలో జార్ఖండ్లో మరో దారుణం చేటు చేసుకుంది. మాంసం అమ్మే వృత్తిలో ఉన్న ఒక యువకుడు తనతో సహ జీవనం చేస్తున్న మహిళని హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికాడు.
Man Beheads Wife | ఒక వ్యక్తి కిరాతకంగా ప్రవర్తించాడు. భోజనం పెట్టేందుకు నిరాకరించిన భార్య తల నరికి చంపాడు. ఆపై చర్మం కోసి మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.
Man Kills Father | అన్న సంతోష్ హడావుడిగా బైక్పై వెళ్లడాన్ని తమ్ముడు ప్రశాంత్ గుప్తా గమనించాడు. ఇంట్లో రక్తం మరకలు ఉండటం, తండ్రితో పాటు తన ట్రాలీబ్యాగ్ కనిపించకపోవడంతో ఏదో జరిగినట్లు అనుమానించాడు. వెంటనే ఈ విషయా�
ఇంటికి వచ్చిన అక్షయ్ కుమార్తో ప్రజాపతి మద్యం తాగించాడు. ఆ తర్వాత రాత్రి వేళ గొడ్డలితో దాడి చేసి అతడ్ని హత్య చేశాడు. అక్షయ్ మృతదేహాన్ని 15 ముక్కలుగా సరికాడు. వాటిని మూడు బ్యాగుల్లో ఉంచాడు.