కొన్ని సినిమాలు అలా చరిత్రలో నిలిచిపోతాయి. వాటి గురించి ఎన్ని తరాలైనా మాట్లాడుకుంటారు. ఒకప్పుడు శివ.. ఆ తర్వాత అర్జున్ రెడ్డి అంటారు కదా.. అయితే ఈ రెండు సినిమాల మధ్యలో ఓ చిన్న సినిమా వచ్చింది. తెలుగు సినిమా�
దాదాపు 21 ఏళ్ల తర్వాత చిత్రం సినిమాకు సీక్వెల్ ప్రకటించాడు దర్శకుడు తేజ. హీరో హీరోయిన్లతో పాటు అంతా నూతన నటీనటులే ఈ సినిమాలో నటిస్తారని చెప్పాడు.
ఉదయ్ కిరణ్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 21 ఏళ్ల తరువాత చిత్రం సీక్వెల్ చిత్రం 1.1 పేరుతో రూపొందనుందంటూ దర్శకు�