సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లిలో భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. డ్రగ్స్ తరలిస్తున్నారన్న సమాచారంతో మొగడంపల్లి మండలం మాడిగి అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
చిరాగ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జూలై 26న జరిగిన బంగారం చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేశామని ఎస్పీ రూపేశ్ వెల్లడించారు. సోమవారం జహీరాబాద్ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల
ట్రావెల్స్ బస్సులో భారీగా బంగారం చోరీ అయింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా చిరాగ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ముంబైకి చెందిన నగల వ్యాపారి ఆశిష్ హైదరాబాద్లో రూ.2.80 కోట్ల