Smart Phones | అంతర్జాతీయంగా చిప్ల కొరత తీవ్రం కావడంతో స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థలు మొబైల్ ధరలను పెంచడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే నూతన టెక్నాలజీ ఏఐ కోసం ప్రత్యేక దృష్టి సారించిన సంస్థలు.. అప్గ్రేడ్ చేయ
ప్రముఖ చిప్ల తయారీ సంస్థ ఎన్వీదియా మరో చరిత్రను సృష్టించింది. 5 ట్రిలియన్ డాలర్ల విలువైన సంస్థగా అవరతించింది. ప్రపంచంలో ఈ కీలక మైలురాయికి చేరుకున్న తొలి సంస్థ ఎన్వీదియా కావడం విశేషం.