ఆన్లైన్ యాప్లో యూరియా నమోదు ప్రక్రియను ఎత్తివేయాలని, రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని లేనిపక్షంలో రైతుల శ్రేయస్సు కోసం, ఒక రైతుగా న్యాయ పోరాటం చేస్తానని మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజ�
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టులో బోరుబావుల ఆధారంగా వేసిన వరి పొలాలు నీరు లేక ఎండిపోతున్నాయని, ఎడమకాల్వకు రెండు వారాలపాటు నీటిని వదిలి పంటలను కాపాడాలని రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్
ఉమ్మడి రాష్ట్రంలో సాగు నీరు, కరెంట్, ఎరువుల కోసం రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేసేవారు.. నేడు ఎక్కడ కూడా అలాంటివి కనిపించడం లేదు.. సీఎం కేసీఆర్ రైతు సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు అమలు చేస్తుండడంతో నేడు వ